GopiKrushna Sharma Vyasojjala

శ్రీ గురుభ్యో నమ:

ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే  భగవద్గీతలో కృష్ణ పరమాత్ముడు చెప్పిన మాట . ధర్మానికి చ్యుతి కలిగినపుడు పున: ధర్మ సంస్థాపన చేయుటకు  భగవంతుడే స్వయముగ అవతారాన్ని స్వీకరిస్తాడు అని .  అలా ఈరోజుకి 73 సంవత్సారాలకు పూర్వము పుణ్యదంపతులకు అది శంకరాచార్యుల పరావతారమైన శృంగేరీ శారదా పీఠాధీశ్వరులు మద్గురువరేణ్యులు శిష్యులపైన అఖండమైన వాత్సల్యాన్ని కురుపించే నడయాడుతున్న శారదా స్వరూపులు శ్రీ శ్రీ భారతీతీర్థ  మహాస్వామి వారి జన్మదినోత్సవ సందర్భమున సవినయ సాష్టాంగ నమస్కారములతో . ????????????

మీ శిష్యపరమాణువు .  

గోపీకృష్ణ శర్మ

Share :