శ్రీ గురుభ్యో నమ:
ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే భగవద్గీతలో కృష్ణ పరమాత్ముడు చెప్పిన మాట . ధర్మానికి చ్యుతి కలిగినపుడు పున: ధర్మ సంస్థాపన చేయుటకు భగవంతుడే స్వయముగ అవతారాన్ని స్వీకరిస్తాడు అని . అలా ఈరోజుకి 73 సంవత్సారాలకు పూర్వము పుణ్యదంపతులకు అది శంకరాచార్యుల పరావతారమైన శృంగేరీ శారదా పీఠాధీశ్వరులు మద్గురువరేణ్యులు శిష్యులపైన అఖండమైన వాత్సల్యాన్ని కురుపించే నడయాడుతున్న శారదా స్వరూపులు శ్రీ శ్రీ భారతీతీర్థ మహాస్వామి వారి జన్మదినోత్సవ సందర్భమున సవినయ సాష్టాంగ నమస్కారములతో . ????????????
మీ శిష్యపరమాణువు .
గోపీకృష్ణ శర్మ